PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహాత్మా గాంధీజీ కి ఘనంగా నివాళులు..

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): జాతిపిత మహాత్మా గాంధీజీ 155 వ జయంతి సందర్భంగా  నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో గాంధీజీ చిత్రపటాలకు ప్రజా ప్రతినిధులు మరియు అధికారులు ఘనంగా నివాళులు అర్పించారు. మిడుతూరు మండల కేంద్రంలో మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి మరియు గ్రామ సర్పంచ్ జయలక్ష్మమ్మ, పంచాయతీ కార్యదర్శి సుధీర్, బక్కన్న,కడుమూరులో గ్రామ సర్పంచ్ జీవరత్నం,పంచాయితీ కార్యదర్శి బి శివ కళ్యాణ్ సింగ్,ఇంజనీరింగ్ అసిస్టెంట్ రమేష్,రహిమాన్,ఏఎన్ఎం కళ్యాణి,ఉపాధి ఈసీ నాగేష్, భాను,విజయ రత్నమ్మ,విక్టర్, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.అంతే కాకుండా మండలంలోని నాగలూటి, దేవనూరు,అలగనూరు, బైరాపురం,తలముడిపి జలకనూరు సుంకేసుల తదితర గ్రామాల్లో గాంధీజీ చిత్రపటానికి నివాళులు అర్పించారు.

About Author