లక్ష్మీ నివాసంలో రెండు ఇళ్లలో చోరీ
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: కల్లూరు మండలం లక్ష్మీపురం స్టేజి వద్ద ఉన్న లక్ష్మి నివాసంలో రెండు ఇళ్లలో చోరీ జరిగింది. దొంగలు ఈ ఇళ్లలో చోరీకి పాల్పడి ఇంటికి ఉన్న తలుపులకు తాళాలు పగలగొట్టి బీరువాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న సామాగ్రిలు, చీరలు చల్లా చదరంగా పడి వేసి ఆ ఇళ్లలో ఏమి దొరకపోవడంతో వెనుతిరిగి వెళ్ళిపోయిన దొంగలు.

