అన్నప్రసాద వితరణ పథకానికి విరాళం రూ. 1,00,001/-లను అందజేత
1 min read

విజయవాడ, న్యూస్ నేడు: శ్రీమతి వేమూరి యశోద, విజయవాడ వారు ఈ రోజు (27.03.2026) అన్నప్రసాదవితరణ పథకానికి విరాళం రూ. 1,00,001/-లను అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు కె. శివప్రసాద్కు అందజేశారు. దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందజేయబడ్డాయి.