NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మంత్రి నారా లోకేష్ ను కలిసిన సినీ నిర్మాత బండ్ల గణేష్

1 min read

ఉండవల్లి, న్యూస్​ నేడు:   సినీ నిర్మాత బండ్ల గణేష్ గురువారం ఉండవల్లి నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ను కలిశారు. పాదయాత్ర సాగిన తీరును మంత్రి అడిగి తెలుసుకున్నారు. శ్రీవారి ప్రసాదం స్వీకరించారు.వైసీపీ హయాంలో చంద్రబాబు  అక్రమంగా అరెస్ట్ కావడంతో.. ఆయన విడుదలను కాంక్షిస్తూ షాద్ నగర్ నుంచి తిరుమలకు పాదయాత్రగా వస్తానని సినీ నిర్మాత బండ్ల గణేష్ మొక్కుకున్నారు. 23 రోజుల పాటు పాదయాత్ర చేసి శ్రీవారి మొక్కు చెల్లించుకున్నారు.

About Author