టిడిపి బహిరంగ సభను విజయవంతం చేయండి..
1 min read

ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్
శ్రీమతి వైకుంఠం జ్యోతి మరియు ఏపీ స్టేట్ టిడిపి ఆర్గనైజింగ్ సెక్రటరీ
వైకుంఠం శివప్రసాద్ తరపున ఆహ్వానం
హొళగుంద న్యూస్ నేడు: స్వర్గీయులు, కీర్తిశేషులు శ్రీ వైకుంఠం శ్రీరాములు మరియు శ్రీమతి వైకుంఠం శకుంతలమ్మ 19వర్ధంతి ని పురస్కరించుకొని రేపు 18/Nov/2025 మధ్యాహ్నం 3 గంటలకు ఆలూరు నుంచి బయలుదేరి చిప్పగిరికి చేరుకోవడం జరుగుతుంది.స్వర్గీయులు శ్రీ వైకుంఠం శ్రీరాములు మరియు వైకుంఠం శకుంతలమ్మ పూజా కార్యక్రమం అనంతరం చిప్పగిరి నందు టిడిపి బహిరంగ సభ జరుగును కావునఈ కార్యక్రమానికి 6 మండలాల నుంచి తెలుగుదేశం మండల కన్వీనర్లు ,నాయకులు కార్యకర్తలు మరియు అనుబంధ సంస్థ లీడర్లు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా కోరారు.

