మంత్రి నారా లోకేష్ చిత్ర పట్టానికి పాలాభిషేకం..
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: గత రెండు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న పీజు రీయింబర్స్ మెంట్ బకాయిల ను విడుదల చేయించిన విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ చిత్ర పటానికి డా. కేవీ సుబ్బారెడ్డి, కార్పోరేటర్ కే పద్మలత పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజి విద్యార్ధులు పాల్గొని నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమం ఈరోజు ఉదయం నిర్వహించడం జరిగింది.

