నంద్యాల, న్యూస్ నేడు: ఈనెల 15వ తేదీన నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు రానున్న మంత్రి నారా లోకేష్ గారు పర్యటన సందర్భంగా నంద్యాల జిల్లాలో నూతన పరిశ్రమలు...
ఉపాధ్యక్షులు
టీడీపీ నాయకుల పిలుపు ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని పెదవేగి మండలం కూచింపూడి గ్రామ...
న్యూస్ నేడు, పత్తికొండ: మే 23,24 తేదీలలో తిరుపతిలో జరిగిన 83 వసంతాల అభ్యుదయ రచయితల సంఘం (అరసం) 20వ రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులుగా...
శ్రీనివాస రామానుజ దాసు కర్నూలు, న్యూస్ నేడు: మహనీయులను ఆశ్రయిస్తే మనసు శుద్దిపడి, పవిత్రులవుతారని అందుకే అనాది నుండి గురుశిష్య పరంపర కొనసాగుతూ మానవుడు తన్నుతాను ఉద్దరించుకోవడం...
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ విశ్వనాధ్ ని ఇటీవల నూతనంగా ఎన్నికైన ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ కర్నూలు జిల్లా అధ్యక్షులు వి...


