పత్తికొండ, న్యూస్ నేడు: పత్తికొండ మండలం పందికోన గ్రామంలో ప్రమాదవశాత్తు వేరుశనగ మిషన్ కింద పడి మహిళ దుర్మరణం చెందగా, ఆమె ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు....
ప్రమాదం
నిర్వాహకులు ప్రభుత్వం సూచించిన నియమనిబంధనలు, జాగ్రత్తలు పాటించాలి..... నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం.... నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ ఎం.జావళి నంద్యాల, న్యూస్...
విద్యార్థిని ప్రసన్నకు ..4 లక్షల 50 వేల చెక్కును అందించిన కలెక్టర్.. నంద్యాల, న్యూస్ నేడు : నంద్యాల జిల్లాచాగలమర్రి మండలం, చిన్నవంగలి గ్రామానికి చెందిన తల్లపురెడ్డి...
కిమ్స్ సవీరా ఆస్పత్రిలో అరుదైన వైద్యం 40 ఏళ్ల రైతుకు గట్టిబడిన గుండె కండరాలు ఫలితంగా తగ్గిపోయిన రక్త సరఫరా ఏఎస్ఏ చికిత్సతో నయం చేసిన డాక్టర్...
పి, హనుమంతరావు చౌదరి కర్నూలు, న్యూస్ నేడు: నిన్నటి విమాన ప్రమాదం జీవితం శాశ్వతం కాదని గుర్తు చేసిందంటూ రంగస్థల కళాకారుడు తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం...

