NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం భవిష్యతే లక్ష్యం ఈ కూటమి 2026-2027 బడ్జెట్

1 min read

గుడిసె అది కృష్ణమ్మ వెల్లడి

అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది

కర్నూలు, న్యూస్​ నేడు:  ఇంతటి మంచి బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు ఆర్ధిక మినిస్టర్ పయ్యావుల కేశవ్ కి ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబునాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కికర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు గుడిసె ఆది కృష్ణమ్మ దన్యవాదములు తెలియజేశారు. ఈ రోజు బడ్జెట పై స్పం దిస్తూ విజన్ ఉన్న నాయకుడు మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు  రాష్ట్ర భవిష్యత్తును స్పష్టమైన దశ దిశ చూపే విధంగా ఈ బడ్జెట్ తయారు చేయడం జరిగింది.ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా ఈ బడ్జెట్ ఉందనీ కోట్లాది ఆంధ్రప్రదేశ్ జిల్లా జీవితాలలో మార్పు మరియు 2047 విజన్ డాక్యుమెంట్ కు పునాది అని వివరించారు. బడ్జెట్ ద్వారా రాష్ట్రం వికాసం మరియు సంక్షేమాన్ని సమతుల్యంగా ముందుకు తీసుకెళ్లే ధోరణిని స్పష్టంగా అంగీకరించింది. కర్నూలు జిల్లా ప్రత్యేకంగా ఈ ప్రాజెక్ట్ వల్ల పెద్ద లాభం పొందబోతోంది. రైతు ఆదాయం పెరుగుతుంది. యువతకు ఉద్యోగాలు వస్తాయి. మహిళలకు పరిశ్రమల్లో భాగస్వామ్యం పెరుగుతుంది. యలసీమను వెనుకబడ్డ ప్రాంతంగా చూసే రోజులు పోయాయి.ఇది అభివృద్ధి యుగం. ఇది రైతు గౌరవం. ఇది రాయలసీమ ఆత్మగౌరవానికి నిదర్శనం. ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయానికి కర్నూలు జిల్లా ప్రజల తరపున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి మరియు సంక్షేమాన్ని సమపాళ్లలో సమన్వయం చేసిన ఈ బడ్జెట్ రాష్ట్రానికి దిశానిర్దేశం చేసే విధంగా ఉందని పేర్కొన్నారు. కేంద్ర మరియు రాష్ట్ర బడ్జెట్లతో కలిసి వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనకు ఈ బడ్జెట్ కీలకంగా మారుతుందని తెలిపారు. ముఖ్యంగా రోడ్లు, పోర్టులు, ఎయిర్పోర్టుల అభివృద్ధికి రూ.13 వేల కోట్ల కేటాయింపు రాష్ట్ర మౌలిక సదుపాయాల అభివృద్ధికి దోహదం చేస్తుందని అన్నారు. అనుకున్న దానికంటే రెట్టింపు వేగంతో అభివృద్ధి సాధించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాకు ప్రధాన కేటాయింపులు: ఓర్వకల్లులో.

About Author