PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సిఎం కు వరద బాధితుల సహాయం కోసం చెక్కు అందజేసిన ఎమ్మెల్యే కోట్ల

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: టిడిపి పార్టీ  కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు ని కలిసి, విజయవాడ వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయనిధికి రూ.32,00,000/-చెక్కును డోన్ శాసనసభ్యులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి  అందజేశారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు లక్కసాగరం లక్ష్మి రెడ్డి మరియు యువనేత  కోట్ల రాఘవేందర్ రెడ్డి పాల్గొన్నారు. విజయవాడ వరద ముంపు బాధితులకు  సమయంలో సుమారు 12 లక్షల విలువ చేసే 2500 నిత్యవసర కిట్లను పంపిణీ చేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *