నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ కర్నూలు, న్యూస్ నేడు: మంగళవారం నగర పరిధిలో కెసి కెనాల్ను పరిశుభ్రంగా పరిరక్షించడంలో ప్రజల సహకారం అత్యంత కీలకమని నగరపాలక సంస్థ...
చర్యలు
శ్రీశైలం, న్యూస్ నేడు: మహాశివరాత్రి ఏర్పాట్లను ఈ రోజు (14.02.2026) దేవదాయ కమిషనరు శ్రీ కె. రామచంద్రమోహన్ పరిశీలించారు. ఆలయ ప్రాంగణం, క్యూలైన్లు మొదలైనవాటిని పరిశీలించారు. ఈ...
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా శ్రీశైలం / నంద్యాల, న్యూస్ నేడు: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివరాత్రి రోజున సుమారు 1.50 లక్షల మంది భక్తులు...
కర్నూలు, న్యూస్ నేడు: నంద్యాల జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీశైలం నందు జరుగుచున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని భక్తుల సౌకర్యాలను మరియు బందోబస్తు ఏర్పాట్ల గురించి తెలుసుకునేందుకు...
కర్నూలు, న్యూస్ నేడు: ఎన్జీటి (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ) నిర్దేశాల ప్రకారం వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించి, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి...

